తెలుగు వార్తలు

Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu

Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.

బీహార్ లో ఎన్డీయే భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇవాళ ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో ఆరంభం నుంచీ సత్తా చాటుకుటున్న ఎన్డీయే పార్టీలు బీజేపీ, జేడీయూ గత రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. అదే సమయంలో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు పెట్టుకున్న విపక్ష మహాకూటమికి దారుణ ఓటమి తప్పేలా లేదు. తాజా ఫలితాల సరళి ప్రకారం ఎన్డీయే
Posted: November 14, 2025, 6:08 am
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు
Posted: November 14, 2025, 6:06 am
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపు వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ జరుగుతుండగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. అయితే ఈ లెక్కింపు ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Posted: November 14, 2025, 5:56 am
జనతాదళ్ (యునైటెడ్) అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. మరో విడత బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది వరుసగా అయిదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ నెల 15 లేదా 18వ తేదీన నితీష్ కుమార్
Posted: November 14, 2025, 5:56 am
రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి తెలంగాణకు ఒక ప్రత్యేక సలహా కమిటీని కేశవరావు చైర్మన్ గా నియమించింది. గత సంవత్సరం జూలైలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖలో సంస్కరణల కోసం మంత్రి శ్రీధర్ బాబును చైర్మన్ గా, మంత్రులు సీతక్క, పొన్నం
Posted: November 14, 2025, 5:48 am
బీహార్ ఎన్నికల ఫలితాల వేళ కీలక పరిణామం చేటు చేసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖ గాయకులు ఆయా నియోజకవర్గాల్లో ముందంజలో దూసుకుపోతున్నారు. ముగ్గురు ప్రముఖ సింగర్లు వేరే వేరే పార్టీల్లో ఉండగా.. తమతమ స్థానాల్లో ప్రారంభం నుంచే ఆధిక్యాన్ని కనబరుస్తూ సీనియర్ నేతలను సైతం వెనక్కి నెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 243
Posted: November 14, 2025, 5:26 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు,
Posted: November 14, 2025, 5:14 am
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంలో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్ధి దాదాపు 8 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్, తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ మెజార్టీ సాధించగా.. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు
Posted: November 14, 2025, 5:05 am
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ పొలిటికల్ గీత నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ( నవంబర్ 14, 2025)కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాలు రావాలి. పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఎన్డీఏ
Posted: November 14, 2025, 5:02 am
ఆభరణాల రాజధానిగా వెలుగొందుతున్న భాగ్యనగరంలో పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే ప్రతి కేటగిరీ బంగారం ధరలు తగ్గడంతో, పండుగల సీజన్ ముగిసినా కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరల తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. తగ్గిన ధరల వెలుగులో...బంగారం మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగా, నేడు అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల (999)
Posted: November 14, 2025, 4:43 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు,
Posted: November 14, 2025, 4:43 am
జూబ్లీహిల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు మూడు రౌండ్ల లెక్కింపు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎంల కౌంటింగ్ వరకు కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు పోలైయ్యాయి. కాగా, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కే మెజార్టీ దక్కింది. షేక్ పేట పరిధిలో తొలి రెండు రౌండ్లు లెక్కింపు జరిగింది. అక్కడ
Posted: November 14, 2025, 4:34 am
బీహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాలు రావాలి. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం National Democratic Alliance (ఎన్డీయే) కూటమి ముందంజలో దూసుకుపోతుంది. ఎన్డీయే ఇప్పటివరకు 130 స్థానాల్లో ముందుగా ఉండగా.. అధికారాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన
Posted: November 14, 2025, 4:31 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు,
Posted: November 14, 2025, 4:11 am
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారా అని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను
Posted: November 14, 2025, 4:05 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సారి బీహార్ లో అధికారం ఎవరికి దక్కుతుందో త్వరలోనే తేలిపోనుంది. నితీష్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా లేదా అధికారాన్ని కోల్పోతారా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంది. అయితే ఫలితాలు ఏమైనప్పటికీ.. దాని వెనుక ఒక 'సైలెంట్ ఫోర్స్' పనిచేస్తోంది. ఈ 'సైలెంట్ ఫోర్స్'
Posted: November 14, 2025, 3:59 am
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం లెక్కింపు ప్రక్రియ ఈరోజు ( నవంబర్ 14, 2025 ) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం కౌంటింగ్ కేంద్రంలో  కౌంటింగ్‌ జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను
Posted: November 14, 2025, 3:54 am
జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ స్వల్ప అధిక్యతలో ఉంది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. ఇప్పుడు కౌంటింగ్ లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ రోజు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించింది. వీటిల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం పది
Posted: November 14, 2025, 3:51 am
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరీ పోరు నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది.243 స్థానాలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు 46 కేంద్రాలలో ప్రారంభమైంది. బీహార్ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారో ఈ లెక్కింపు ద్వారా
Posted: November 14, 2025, 3:50 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల నివాసాలు, పార్టీ కార్యాలయాలు నాయకులు,
Posted: November 14, 2025, 3:45 am
జూబ్లీహిల్స్ లో ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ అధిక్యతలో ఉంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. ఈ రోజు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించింది. వీటిల్లో కాంగ్రెస్ ముందంజలో
Posted: November 14, 2025, 3:22 am
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తోన్నారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్లను లెక్కిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాటన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల
Posted: November 14, 2025, 3:15 am
భారత్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పేలుడు ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ తన సహచరులు అరెస్ట్
Posted: November 14, 2025, 3:10 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్ది సేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గెలుపోటముల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కు అతీతంగా అన్ని పార్టీల అభ్యర్థుల్లోనూ గెలుపుపై ధీమా నెలకొంది. ఓటమిని ముందుగానే అంగీకరించడానికి ఎవరూ సిద్ధపడట్లేదు. ఈ నేపథ్యంలో భారీ విందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. అన్ని పార్టీల అభ్యర్థుల
Posted: November 14, 2025, 2:16 am
జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందడి నెలకొంది. ఈ నెల 11వ తేదీన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమౌతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తెరుస్తారు. యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్
Posted: November 14, 2025, 1:38 am
బీహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు పూర్తవగా, ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ రాజకీయాల్లో కీలక స్థానాలు, వాటి గత చరిత్ర, ప్రస్తుత అభ్యర్థుల గురించి విశ్లేషిద్దాం. ససారం, గోపాల్‌గంజ్, రామ్‌నగర్, రాఘోపూర్, అలినగర్ నియోజకవర్గాలు ఈసారి రాజకీయంగా అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కంచుకోటల
Posted: November 14, 2025, 1:24 am
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈ లెక్కింపు నవంబర్ 14, గురువారం రోజున జరగనుంది. అంతకుముందు, నవంబర్ 11 (మంగళవారం) రోజున రాష్ట్రంలో 67.13 శాతం ఓటింగ్ నమోదు కావడంతో బీహార్ చరిత్ర సృష్టించింది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, 1951 తర్వాత బీహార్‌లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం
Posted: November 14, 2025, 12:51 am
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, రెండు ట్రక్కులు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో మంటలు చెలరేగి 8 మంది సజీవదహనం అయ్యారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. పూణేలోని నేవల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న
Posted: November 13, 2025, 6:16 pm
దిల్లీ పేలుడు ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. గుజరాత్ లోని మోతీభాయ్ చౌదరీ సాగర్ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అమిత్ షా.. అనంతరం ప్రసంగించారు. ప్రపంచంలో ఎవరైనా భారత్ పై ఇలాంటి దాడులకు పాల్పడాలంటే భయపడే విధంగా వాళ్లకు
Posted: November 13, 2025, 5:48 pm
బ్యాంకు ఉద్యోగులంటే క్షణం తీరిక లేకుండా కస్టమర్ సేవల్లో మునిగి తేలేవారే గుర్తొస్తారు. పని ఒత్తిడి, ఫైల్స్ మధ్య బిజీగా ఉండే వారికి రొమాన్స్, సరదాలు అనేవి సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటిది, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలోని ఓ ఉద్యోగి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో
Posted: November 13, 2025, 5:13 pm
Andhra Bhavan, 28 St Mary’s Street, Preston, Lancashire, PR1 5LN, UK | Tel No. 07597021071 | Religious Worship No. 77711 | Charity Registration No: 1115907