తెలుగు వార్తలు

Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu

Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.

నవీ ముంబైలో నేటి (శ‌నివారం) ఉద‌యం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముంబ‌యిలోని షాబాజ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ సంఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ప‌లువురిని ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు
Posted: July 27, 2024, 4:42 am
ఏపీలో అప్పుల లెక్క పై భిన్నమైన అంకెలు బయటకు వస్తున్నాయి. రాష్ట్ర రుణభారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసారు. ఇటు మాజీ సీఎం జగన్ తన హయాంలో చేసిన అప్పుల వివరాలతో పాటుగా రాష్ట్రం అప్పు గురించి లెక్కలు చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం పది లక్షలకోట్ల అప్పుల్లో ఉందని ప్రస్తావించారు. ఇంతకీ
Posted: July 27, 2024, 4:35 am
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ పైన చర్చ జరుగుతోంది. ఏపీలో దాడుల పైన మాజీ సీఎం జగన్ ఢిల్లీలో ధర్నా చేసారు. ఆ సమయంలోనూ తరువాత లోకేష్ రెడ్​బుక్ గురించి విమర్శలు చేసారు రెడ్​బుక్ పేరుతో అధికారులను..పార్టీ నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. రెడ్​బుక్ పేరుతో హోర్డింగ్స్ ఏర్పాటు చేసారని చెప్పుకొచ్చారు. దీని పైన మంత్రి లోకేష్
Posted: July 27, 2024, 4:14 am
రాయలసీమలోని కర్నూలు వాసులకు మరో గుడ్ న్యూస్ అందింది. కర్నూలు నుంచి పొరుగున ఉన్న కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు 350 కిలోమీటర్ల దూరంతో పాటు ఆరు గంటల ప్రయాణం తప్పదు. దీంతో బెంగళూరుకు వేగంగా చేరుకునేందుకు వీలుగా కర్నూలు వాసులకు మరోసారి విమాన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్
Posted: July 27, 2024, 4:01 am
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ
Posted: July 27, 2024, 3:35 am
ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ 4 వేలకు పెంచుతూ అమలు చేస్తున్నారు. అదే విధంగా ఇతర హామీల అమలు పైన ఒక్కొక్కటిగా కసరత్తు మొదలైంది. ఇక..ప్రతీ మహిళ ఖాతాలో
Posted: July 27, 2024, 3:32 am
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తోన్నారు. ఢిల్లీ ఆందోళన సక్సెస్‌తో.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, దాడులపై
Posted: July 27, 2024, 3:24 am
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నవంబర్‌లో పోలింగ్ జరుగనుంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ట్రంప్‌పై 2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన
Posted: July 27, 2024, 2:28 am
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS)పై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్‌​పై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అంతేగాక,
Posted: July 26, 2024, 7:38 pm
బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఒక్కరోజు విరామం తర్వాత శనివారం తిరిగి సమావేశం కానుంది. గురువారం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్‌పై సభ్యులు అధ్యయనం చేసి రేపటి(శనివారం) సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశం
Posted: July 26, 2024, 6:26 pm
రామ్ ప్రవీష్ ఠాకూర్.. 1986వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఏపీ డీజీపీగా కూడా అప్పటి చంద్రబాబు హయాంలో బాధ్యతలు చేపట్టారు.ఇక జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు.అయితే ఇప్పుడు ఈ మాజీ డీజీపీ ప్రస్తావన ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. విశ్వసనీ వర్గాల సమాచారం మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు
Posted: July 26, 2024, 6:04 pm
రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ కూడా నిర్దిష్ట గ‌డువులోగా నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త
Posted: July 26, 2024, 5:26 pm
హైదరాబాద్: మద్యం ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్ ప్రాప్రయిటరీ క్లబ్‌లు, స్టార్ హోటల్లు, రెస్టారెంట్లతోపాటు అన్ని వైన్ షాపులు మూసివేయపడతాయని సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జులై 28న
Posted: July 26, 2024, 4:52 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకున్న జగన్, కూటమి ప్రభుత్వంపై తనదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దారుణ ఓటమి తర్వాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి రారని కూటమి నేతలు ప్రచారం చేశారు. అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆయన అసెంబ్లీకి వచ్చి
Posted: July 26, 2024, 4:47 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విమానాశ్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మూడు ఎయిర్‌పోర్టుల పేర్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. తిరుపతి విమానాశ్రయాన్ని శ్రీవేంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా, విజయవాడ ఎయిర్ పోర్టుకు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు పెట్టాలని ప్రతిపాదనలు పంపింది. ఇక, కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం
Posted: July 26, 2024, 3:40 pm
వివాదాల ద్వారా పేరు తెచ్చుకుని బిగ్ బాస్ లోకి ప్రవేశించి చివరకు బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకున్న 26 ఏళ్ల యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ వివాదాలకు కేంద్ర బిందువు అనే విషయం తెలిసిందే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరెవ్వరికీ తాను తీసిపోనే అనే అహంకారంతో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. రేవ్ పార్టీలకు వెళ్లడం, పాము
Posted: July 26, 2024, 3:25 pm
ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ నేడు అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కలిశారు. జూబ్లీహిల్స్ లోని కొండ సురేఖ నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రేణు దేశాయ్ కొండ సురేఖతో అనేక అంశాల పైన మాట్లాడారు.
Posted: July 26, 2024, 2:46 pm
ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి
Posted: July 26, 2024, 2:40 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం ఒకరి తర్వాత మరొకరు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కోసం బయలుదేరి వెళ్లగా.. మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు బయలుదేరారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టు సందడిగా మారింది.
Posted: July 26, 2024, 2:10 pm
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత 11 సీట్లే సాధించిన వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు కూటమి సర్కార్ నిరాకరిస్తోంది. ముఖ్యంగా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు కూటమి సర్కార్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి దీనిపై లేఖ రాసినా ప్రయోజనం లేదు. దీనిపై ఆయన హైకోర్టును కూడా
Posted: July 26, 2024, 1:13 pm
సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి విమర్వలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర బడ్జెట్​కు నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి అయోగ్ సమావేశాలకు దూరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ ఎక్స్​(ట్విట్టర్) వేదికగా ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన న్యాయమైన సమస్యల కోసం గతంలో సీఎంగా ఉన్న
Posted: July 26, 2024, 12:52 pm
గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు చెప్పినట్లు తల ఊపిన ఉద్యోగులకు ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏదోఒకరకంగా ప్రలోభాలకు తొలవొగ్గిన ఉద్యోగులు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు చేస్తున్న కొందరు జైలుకు వెలుతారని, కొందరు సస్పెండ్ కూడా అవుతారని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక
Posted: July 26, 2024, 12:25 pm
వైఎస్ జగన్ రాష్ట్రంలో అప్పుల మొదలు పాలసీ వ్యవహారాల పైన సుదీర్ఘంగా వివరించారు. అధికారంలో ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఓటమి తరువాత వరుసగా జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ పైన చంద్రబాబు అండ్ టీం చేసిన ఆరోపణలకు జగన్ స్పందించలేదు. కానీ, ఇప్పుడు అవన్నీ తప్పని ఆధారాలతో చెబుతున్నారు. కానీ, జరగాల్సిన
Posted: July 26, 2024, 12:05 pm
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు నెలలో దీనికి సంబంధించి కీలక ప్రకటన
Posted: July 26, 2024, 11:56 am
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్
Posted: July 26, 2024, 11:55 am
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట వంటిది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అచొచ్చిన నియోజకవర్గం.టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరి
Posted: July 26, 2024, 11:46 am
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు నిండు కుండల్లా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, మరోసారి వాతావరణ శాఖ వర్ష సూచనలు చేసింది. రాష్ట్రంలో మరో మూడు
Posted: July 26, 2024, 11:24 am
అమెరికా అధ్యక్ష పదవికి ఈ ఏడాది నవంబర్ లో జరిగే ఎన్నికల రేసు నానాటికీ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్ధిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మరోసారి పోటీ చేస్తారని భావించిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అకస్మికంగా తప్పుకోవడంతో ఇక ట్రంప్ ఏకపక్షంగా ఎన్నికవడం ఖాయమని అంతా భావించారు.
Posted: July 26, 2024, 11:23 am
Bengaluru South: ఏపీ తరహాలోనే పొరుగునే ఉన్న కర్ణాటకలో జిల్లాల పేర్ల మార్పు మళ్లీ తెరమీదికి వచ్చింది. గతంలో బెల్గాం, షిమోగ, బిజాపూర్, గుల్బర్గా వంటి జిల్లాల పేర్లను.. బెళగావి, శివమొగ్గ, విజయపుర, కలబురగిగా మార్పు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా డిమాండ్ ఊపందుకుంది. బెంగళూరుకు ఆనుకుని ఉన్న రామనగర జిల్లా పేరును దక్షిణ బెంగళూరుగా
Posted: July 26, 2024, 11:18 am
ఏపీలో సీఐడీ మద్యం కుంభకోణం పై విచారణ చేస్తోంది. గత అయిదేళ్ల కాలంలో చోటు చేసుకున్న మద్యం అమ్మకాలు..ఆరోపణల పైన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వాసుదేవరెడ్డి విచారణ మొదలైంది. అయితే, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఆయన కేంద్రంగా వ్యవహారం మొత్తం సాగిందని సీఐడీ భావిస్తోంది. దీంతో...వాసుదేవరెడ్డి
Posted: July 26, 2024, 11:14 am
Andhra Bhavan, 28 St Mary’s Street, Preston, Lancashire, PR1 5LN, UK | Tel No. 01772 798512 | Religious Worship No. 77711 | Charity Registration No: 1115907