తెలుగు వార్తలు

Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu

Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.

మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తున్నాయి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు. డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని అనడానికి ఈ ఘటనలు ఉదాహరణగా చెప్పచ్చు. డబ్బు కోసం సొంత మనుషులను సైతం హతమార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బులు
Posted: July 12, 2025, 6:11 pm
అమెరికా వెళ్లాలనే కల మనదేశంలో చాలా మంది యువతకు ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతకు అమెరికా యావ ఎక్కువ. ఎలాగైనా అగ్రరాజ్యంలో అడుగుపెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుని ఇంటికి పంపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి మరో షాక్ ఇచ్చింది అమెరికా. ఈ మేరకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ
Posted: July 12, 2025, 4:56 pm
వేదపండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 590 మంది వేదపండితులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు. వారందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం
Posted: July 12, 2025, 4:10 pm
తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 తేదీ ఆదివారం ఉదయం
Posted: July 12, 2025, 4:06 pm
2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే బీసీ పార్టీ రాబోతుందని చెప్పారు. అగ్రవర్ణ పార్టీలు బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని అన్నారు.
Posted: July 12, 2025, 3:32 pm
ఇతడి వాలకం చూస్తుంటే ఈయన భార్యా బాధితుడు అని స్పష్టంగా అర్థం అవుతోంది. భార్యను వదిలించుకున్న ఆ వ్యక్తి ఆనందం తట్టుకోలేక 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. తనకు ఇప్పుడే స్వాతంత్ర్యం లభించింది అంటూ తన సంతోషాన్ని చుట్టుపక్కల వారితో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Posted: July 12, 2025, 3:12 pm
కల్లు.. తెలంగాణ సంప్రదాయాల్లో ఒకటి. రాష్ట్ర సంస్కృతిలో భాగం కల్లు. తరాలు మారినా తరగని క్రేజ్ ఒక్క కల్లుకే ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో పొద్దటి కల్లు తాగందే.. ఏ పనీ చేయరు. అంతలా మన జీవన సంస్కృతిలో కల్లు ఓ భాగంగా వస్తోంది. కానీ ఇటీవల కాలంలో కల్లు అంటే కేవలం కల్లు మాత్రమే కాదు అదో
Posted: July 12, 2025, 2:27 pm
ఏపీలో డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న ఈగల్ టీమ్ ఇవాళ విజయవాడలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా కాలేజీల్లో డ్రగ్ కల్చర్ పెరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నగరంలోని పలు కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఈగల్ టీమ్ ఛీఫ్ ఆకే రవికృష్ణతో పాటు విజయవాడ పోలీసు కమిషనరేట్
Posted: July 12, 2025, 2:27 pm
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ విధ్వంస కరంగా మారుతోంది. తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. ఏకంగా 620 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టంచింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. రష్యా దాడులకు
Posted: July 12, 2025, 1:52 pm
గత నెలలో అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరిపిన విచారణ సంస్థ ఇవాళ వెల్లడించిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలడానికి పైలట్లు ఇంధనం స్విచ్ విషయంలో చేసిన పొరబాటే కారణమనేలా అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్రంతో పాటు పైలట్ల సంఘం కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నివేదికపై
Posted: July 12, 2025, 1:44 pm
అపర కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగం గానే జియో వరల్డ్ సెంటర్‌లో ఈ నెల జూలై 15న గ్రాండ్ ఓపెనింగ్‌ నిర్వహించనుంది. 4
Posted: July 12, 2025, 12:56 pm
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ తిరిగి వస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. కొవిడ్ మహమ్మారి లాంటి కఠినమైన రోజులను ప్రపంచం దాటిపోయినప్పటికీ.. వైరస్ మాత్రం ఇంకా వదిలి వెళ్లలేదు. ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలలో స్ట్రాటస్ లేదా XFG అనే కొత్త కొవిడ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఈ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌ను
Posted: July 12, 2025, 12:48 pm
ఏపీ ప్రభుత్వం ఇవాళ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నిధులు బకాయిలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు ఊరటనిచ్చేలా శుభవార్త అందించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి బకాయిల్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల బకాయిల కోసం విద్యార్ధుల్ని ఇబ్బందులు పెడుతున్న విద్యాసంస్థలకు వార్నింగ్
Posted: July 12, 2025, 12:46 pm
ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ.. కర్ణాటకలోని గోకర్ణలో దట్టమైన అభయారణ్యంలో ఓ కొండపై ఉన్న గుహలో జీవనం సాగిస్తోంది. ఎలాంటి భయం బెరుకూ లేకుండా ఇద్దరి పిల్లలతో ఆ గుహలోనే జీవిస్తోంది మహిళ. అయితే తాజాగా ఆ కుటుంబాన్ని పోలీసులు రక్షించారు. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమంలోకి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో
Posted: July 12, 2025, 12:45 pm
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా ఇప్పుడు అత్యాచారాల రాజధానిగా మారిపోతోంది. గతంలో మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత లా కాలేజీలో చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనలతో నగరానికి చెడ్డ పేరు రాగా.. ఇప్పుడు ఓ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఈసారి బాయ్స్ హాస్టల్లోకి ఓ మహిళను
Posted: July 12, 2025, 12:33 pm
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద ప్రతీ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అనౌన్స్ చేసింది. కాగా లేటెస్ట్ గా ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నగరాలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు,
Posted: July 12, 2025, 12:16 pm
Tirumala: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల నిర్వహణ పైన ఏపీ దేవాదాయ శాఖ -టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఛైర్మన్.. అధికారులతో తిరుమలలో సమావేశం నిర్వ హించారు. గతంలో సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన
Posted: July 12, 2025, 11:35 am
ఏపీలో వైఎస్ జగన్ పేరు చెబితేనే మండిపడే టీడీపీ నేతల జాబితాలో దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. ఆయన మరోసారి ఇవాళ వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు పేర్ని నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు. పేర్ని, ప్రసన్న మాటలు జగన్
Posted: July 12, 2025, 11:35 am
ఈ కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోయిందనడానికి ఇలాంటి సంఘటనలే నిదర్శనం. వావి వరసలు మరిచి కొందరు నీచంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త వార్త విన్నాం. తాజాగా అంతకుమించిన ఘటన హరియాణాలోని నుహ్ జిల్లాలో జరిగింది. 17 ఏళ్ల బాలుడ్ని తీసుకుని పారిపోయింది. అంతటితో ఆగకుండా ఆ
Posted: July 12, 2025, 11:19 am
Viral: ఇటీవల కాలం భార్యాభర్తలకు చెందిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటాయి. చాలా చోట్ల భార్యలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి హత్య చేస్తుంటే.. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను హత్య చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి చాలా మంది పెళ్లి అంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు. ఇటీవల చాలా వరకు
Posted: July 12, 2025, 11:17 am
గుడివాడలో మరోసారి రాజకీయ టెన్షన్ కనిపిస్తోంది. నియోజకవర్గ పరిధిలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఒకే సమయంలో పోటా పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేసాయి. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ హిస్తున్న తొలి అడుగు లో భాగంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ రోజునే వైసీపీ సైతం బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ సమావేశ నిర్వహణకు సిద్దమైంది.
Posted: July 12, 2025, 11:16 am
Red Uncle Scandal: చైనాలోని నాన్జింగ్‌కు చెందిన 38 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జియావో అనే పేరుతో మాత్రమే గుర్తించబడిన ఇతను, ఒక మహిళగా నటిస్తూ 1000 మందికి పైగా పురుషులతో జరిపిన శృంగార సంబంధాలను రహస్యంగా చిత్రీకరించాడు. విగ్గులు, భారీ మేకప్, పొడవైన స్కర్టులు ధరించి, స్త్రీలా కనిపించేందుకు ప్రయత్నించడమే కాదు ఇతర మగాళ్లను
Posted: July 12, 2025, 10:40 am
Kavitha: "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరునాడే పరార్ అవుతాడు.." అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క కూడా మాట మీద నిలబడబోరని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి కాంగ్రెస్
Posted: July 12, 2025, 10:33 am
శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్. వారాంతం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు.. ప్రాజెక్టు చూసేందుకు వస్తున్న భక్తులతో ఆ మార్గం పూర్తి రద్దీగా మారింది. దాదాపు పది కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా
Posted: July 12, 2025, 10:29 am
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సేవలను అందించడం మాత్రమే కాకుండా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అందిస్తోంది. అంతేకాదు మహిళా సాధికారత కోసం ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న
Posted: July 12, 2025, 10:24 am
Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉచిత పథకాలు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు, పెన్షన్ పెంపు వంటి నిర్ణయాల తర్వాత.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది.
Posted: July 12, 2025, 9:51 am
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్సా సత్యానారయణ కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి ప్రభు త్వాన్ని టార్గెట్ చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో అన్ని రంగాలు అస్తవ్యస్తం అయ్యాయని ఆరోపించారు. అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. రైతులను అత్యంత అసభ్యకరంగా, హేళన చేస్తూ దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడంపై బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం
Posted: July 12, 2025, 9:47 am
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసింది. అలాగే రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. తెలంగాణలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో
Posted: July 12, 2025, 9:41 am
తెలుగు, తమిళం సహా పలు భాషల్లో ప్రముఖ నటుడిగా పేరుగాంచారు ప్రకాష్ రాజ్. విలక్షణ నటనకు ప్రసిద్ధి చెందిన ఆయన.. నెగటివ్, కారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ప్రశంసలు పొందారు. అంతే కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని
Posted: July 12, 2025, 9:29 am
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్య మతస్థులు ఎంత మంది. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీలో వెయ్యి మంది అన్య మతస్థులు పని చేస్తున్నారని.. వారిని వెంటనే తెలిగించాలని టీటీడీని డిమాండ్ చేసారు. టీటీడీలో ఇతర మతస్థులకు అవకాశం ఉండకూడదని తేల్చి చెప్పారు. కాగా.. వెయ్యి మంది అన్యమతస్థులు ఉన్నారనే లెక్కల పైన
Posted: July 12, 2025, 9:25 am
Andhra Bhavan, 28 St Mary’s Street, Preston, Lancashire, PR1 5LN, UK | Tel No. 07597021071 | Religious Worship No. 77711 | Charity Registration No: 1115907