తెలుగు వార్తలు
Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu
Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.
ఆగ్నేయ రైల్వే పరిధిలోని ఖరగ్ పూర్ డివిజన్ లో ఉన్న బాలేశ్వర్ స్టేషన్ ఆధునీకరణ, నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను (Express trains) రద్దు చేశారు. ఇందులో ఫలక్ నుమా, ఈస్ట్ కోస్ట్, షాలిమార్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఆయా రైళ్లను ఏయే తేదీల్లో
Posted: June 10, 2026, 9:30 am
ప్రధానిగా మోదీ కొత్త రికార్డు నెలకొల్పారు. ఇదే రోజున ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక వరం ప్రకటించారు. ఏపీ విషయంలో కేంద్రం ఈ సారి ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతోంది. రాజధానికి ఆర్దికంగానూ తోడ్పాటు అందిస్తోంది. ఇదే సమయంలో ఏపీ రాజధాని కేంద్రంగా మరో రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్
Posted: June 10, 2026, 9:30 am
మరోసారి భారీ వర్షం అలర్ట్స్ జారీ అయ్యాయి. మంగళవారం హైదరాబాద్ మహానగరాన్ని నిన్న సాయంత్రం హఠాత్తుగా ముంచెత్తిన భారీ వర్షం నగరవాసులను చిగురుటాకులా వణికించింది. కేవలం గంటపాటు కురిసిన ఏకధాటి వానకే భాగ్యనగర రహదారులన్నీ చెరువులను, నదులను తలపించాయి. ప్రధాన కూడళ్లలో మోకాళ్లోతు నీరు చేరడంతో నగరంలోని దాదాపు అన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర
Posted: June 10, 2026, 9:08 am
దేశంలో రాజ్యసభ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 18న జరగనున్న ఈ ఎన్నికల్లో 10 రాష్ట్రాలకు చెందిన 24 స్థానాలకు పోటీ నెలకొంది. ఈ ఫలితాలు పార్లమెంటు ఎగువ సభలో రాజకీయ సమీకరణాలను గణనీయంగా మార్చనున్నాయి. ఏపీ, కర్ణాటక, గుజరాత్ వంటి అత్యంత కీలక రాష్ట్రాల నుంచి నాలుగేసి స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ల నుంచి
Posted: June 10, 2026, 9:06 am
మహానగరం హైదరాబాద్ను రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ముంచెత్తనుందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా నివేదికలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ జలాల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గత ఏడాది 2025నాటి గణాంకాలను పరిశీలిస్తే, నగరంలో లభ్యమవుతున్న భూగర్భ జల వనరులలో ఏకంగా 99 శాతానికి పైగా నీటిని తోడేసినట్లు
Posted: June 10, 2026, 8:41 am
విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు మాజీ సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్.. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన పరిహారం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్మికులకు రావాల్సినవే ఇస్తున్నారు కానీ, ప్రభుత్వం స్పందించదా అంటూ నిలదీసారు. మరణించిన కార్మిక కుటుంబాలకు గతంలో తాము ఇచ్చిన విధంగా
Posted: June 10, 2026, 8:37 am
తృణమూల్ కాంగ్రెస్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు మరువకముందే.. ఇప్పడు పార్లమెంట్ వేదికగా దీదీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ బుధవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. సుస్మితా దేవ్
Posted: June 10, 2026, 8:24 am
ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రధాని పదవిలో అత్యధిక రోజులు ఉన్న నేతగా మోదీ రికార్డు సాధించారు. ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనతో పాటుగా..2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో
Posted: June 10, 2026, 8:14 am
పసిఫిక్ మహాసముద్రంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రపు నీటి వేడి, త్వరలోనే భారతదేశంలోని రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలను మార్చే ' ఎల్ నినో' (El Nino) అనే సహజ వాతావరణ నమూనా అభివృద్ధిని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇది ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ప్రారంభమైనప్పటికీ, దీని
Posted: June 10, 2026, 7:57 am
ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు వారి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేలా త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారంతో పాటు ఇకపై ప్రతి శనివారం అధికారికంగా పూర్తి స్థాయి సెలవు దినంగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై నెలలోని అన్ని
Posted: June 10, 2026, 7:51 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 4,399 రోజుల నిరంతర పదవీకాలం, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధాన మంత్రిగా ఆయన నిలిచారు. 2014 మే 26న మొదటిసారి అధికారం చేపట్టిన మోదీ.. 2019లో భారీ మెజారిటీతో
Posted: June 10, 2026, 7:42 am
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్లు పూర్తి కావటంతో.. మంత్రివర్గంలో మార్పులు చేయాలని.. కొత్త వారికి అవకాశం ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని తప్పించటం ఖాయం గా కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిగాయి. ఇక.. శాఖల వారీగా మార్పులు తప్పదని తెలుస్తోంది.
Posted: June 10, 2026, 6:58 am
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు జీవనోపాధిని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చేస్తూ, దాని స్థానంలో 'జీరాంజీ' అనే సరికొత్త వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ చారిత్రాత్మక మార్పు రాబోయే జులై 1వ
Posted: June 10, 2026, 6:57 am
ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు
Posted: June 10, 2026, 6:57 am
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై వెలుడిన తాజా సమాచారం షాక్ కు గురి చేస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు ఇవి. మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల నికర పెట్టుబడులు 40 శాతానికి పైగా తగ్గాయి. 12 నెలల కనిష్టానికి దిగజారాయి. ఏడాది కాలంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో మ్యూచువల్
Posted: June 10, 2026, 6:53 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల సమగ్ర వృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేయ తలపెట్టిన "వీబీ జీ రామ్ జీ" పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు మంజూరయ్యాయి. ఈ సరికొత్త పథకం అమలు కోసం రాష్ట్రానికి ఏకంగా రూ.7,707.21 కోట్ల
Posted: June 10, 2026, 6:34 am
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీప ఆమెకున్న పట్టు రోజురోజుకూ బలహీనపడుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన ఈ మంటలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్కు కూడా పాకాయి. పార్టీలో అత్యంత నమ్మకస్థుడైన సీనియర్ నేత
Posted: June 10, 2026, 6:25 am
హైదరాబాద్ - ముంబై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంలో కీలక పరిణామం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)కు ఆమోదం లభించింది. ఈ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం మూడు గంటలలోపే చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. గంటకు గరిష్ఠంగా 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్
Posted: June 10, 2026, 6:12 am
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. తాజాగా పాకిస్థాన్ వైమానిక దళం అర్ధరాత్రి వేళ ఆఫ్ఘనిస్థాన్ వైమానిక పరిధిని ఉల్లంఘిస్తూ విచక్షణారహితంగా వైమానిక దాడులు జరిపింది.ఈ దాడి సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. ఈ దాడుల్లో
Posted: June 10, 2026, 5:46 am
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ పొత్తుల పైన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో తమ పార్టీ వైఖరి ఏంటో తేల్చి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల పైనా కుండబద్దలు కొట్టారు. దీంతో.. ఇక, తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అమిత్ షా స్పష్టతతో నెక్స్ చోటు చేసుకునే
Posted: June 10, 2026, 5:32 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా విద్యా రంగానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న అర్హులైన విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల పంపిణీ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఇకపై స్కాలర్షిప్ నిధులను నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకే జమ
Posted: June 10, 2026, 5:06 am
తమిళనాడులో గత ఎన్నికల తర్వాత అనూహ్య పరిస్ధితుల మధ్య తొలిసారి అధికారంలోకి వచ్చిన విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం (TVK Government) ప్రజల్లో రోజురోజుకూ సానుకూల ముద్ర వేసుకుంటోంది. ముఖ్యంగా కొత్త మంత్రుల వేగవంతమైన నిర్ణయాలు, పరిపాలనా దక్షత పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి విజయ్, "పాలనలో ఏ
Posted: June 10, 2026, 5:05 am
భారత్ లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా డాలర్ బలపడటం, రూపాయి క్షీణత, వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చనే అంచనాలు వీటి ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) వేదికగా బంగారం ధరలు అమాంతం కుప్పకూలాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
Posted: June 10, 2026, 5:05 am
భారత దేశంలో ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే భద్రతా దళాలకు, ఈసారి రైలు ప్రయాణం భారమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు, తిరుగు ప్రయాణంలో తీవ్ర నరకయాతన అనుభవించారు. ఈ మేరకు రైల్వే శాఖ వైఫల్యాలను ఎండగడుతూ, సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా
Posted: June 10, 2026, 4:57 am
ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా క్షీణించడంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతలకు అమెరికా సైన్యానికి చెందిన ఓ అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ప్రధాన కారణమైంది. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత అమెరికా దళాలు తెల్లవారుజామున
Posted: June 10, 2026, 4:46 am
తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండటంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. గడచిన కొన్ని రోజులుగా భానుడి భగభగలు, తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ రుతుపవనాల రాక పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతం గుండా ప్రవేశించిన ఈ పవనాలు వేగంగా విస్తరిస్తుండటంతో పలు
Posted: June 10, 2026, 4:24 am
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల జీతాల చెల్లింపు పైన స్పష్టమైన మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటో తేదీనే వేతనాలు అందించే విషయంలో ఏ మాత్రం రాజీపడకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతనాల చెల్లింపుల్లో ఏ మాత్రం జాప్యం చోటుచేసుకున్నా సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని ఆదేశిస్తూ ఏకంగా జీవో జారీ
Posted: June 10, 2026, 4:15 am
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఓ అరుదైన, చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానులలో అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన నేతగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారు. ఓ నూతన అధ్యాయాన్ని మోదీ సృష్టించారు. 4,399 రోజులు.. 2014 మే 26న మొదటిసారి
Posted: June 10, 2026, 4:12 am
ఏపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం నిధుల జమ పైన కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న వేళ ఈ నెలలోనే ఈ నిధుల విడుదల చేస్తారని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యే
Posted: June 10, 2026, 3:30 am
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కేరళ తీరాన్ని తాకిన అతి కొద్దిరోజుల్లోనే దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమ జిల్లాలపై
Posted: June 10, 2026, 2:12 am



