తెలుగు వార్తలు
Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu
Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.
నేషనల్, ఇంటర్నేషనల్ క్రీడల్లో సత్తా చాటిన సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లకు ఘనంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన BSF డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి.. యువ క్రీడా కారులను అభినందించారు. ఓ వైపు దేశ సేవ చేస్తూనే మరోవైపు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారని కొనియాడారు. ఈ మేరకు
Posted: July 18, 2025, 6:21 pm
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా
Posted: July 18, 2025, 5:49 pm
ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ అవసరం లేదని.. ఆయన ప్రపంచ ఖ్యాతి సాధించారని బీజేపీకే మోదీ అవసరం ఉందని బీజేపీ నేత, ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మనుగడ మోదీ మీదనే ఆధారపడి ఉందన్నారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో మోదీ లేకుండా బీజేపీ బరిలో దిగితే 150 సీట్ల
Posted: July 18, 2025, 4:50 pm
హైదరాబాద్ నగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ మేరకు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఈ రాత్రికి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం
Posted: July 18, 2025, 4:05 pm
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బిహార్. అక్టోబర్/నవంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్ల రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలు ఉన్నాయి బిహార్ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్
Posted: July 18, 2025, 3:27 pm
రాష్ట్రంలోని మహిళలు, రైతుల అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కానుంది. ఈ
Posted: July 18, 2025, 3:18 pm
జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ టూరిస్ట్ ప్రదేశంలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది
Posted: July 18, 2025, 2:51 pm
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇందిరమ్మ నిర్మాణం జోరుగా సాగుతుంది. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా నిర్మిస్తున్న లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందజేయడం, ఉచిత ఇసుకను అందజేయడం వంటి కార్యక్రమాలతో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూస్తున్నారు.
Posted: July 18, 2025, 2:51 pm
ఒకప్పుడు అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలంటే భారతీయ విద్యార్ధులకు ఎంతో మోజు. మన దేశంలో మధ్యతరగతి వర్గాలు సైతం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మరీ పిల్లల్ని అమెరికాకు పంపేవారు. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటే అక్కడే మంచి ఉద్యోగాలు దొరుకుతాయని, కుదరకపోతే కనీసం మన దేశానికి వచ్చి చెప్పుకోదగిన జీతాలతో ఉద్యోగాలు చేసుకోవచ్చనే భావన
Posted: July 18, 2025, 2:41 pm
మామిడి రైతులకు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం కుప్పంలో పర్యటించిన ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈరోజు (జూలై 18, 2025) వారి సమస్య పరిష్కారానికి రూ.260 కోట్ల నిధులను విడుదల చేశారు. అలానే రూ.4 సబ్సిడీతో
Posted: July 18, 2025, 2:22 pm
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. మరో నాలుగేళ్ల పాలన మిగిలే ఉంది. అయినా నిత్యం విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో విషయంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. వీటిపై ఇవాళ సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మరోసారి స్పందించారు. క్రిమినల్స్ తో
Posted: July 18, 2025, 2:18 pm
కేసీఆర్ను పార్లమెంట్ కు పంపింది మేము కాదా.? కేసీఆర్కు మేము అన్నం పెడితే మాకు సున్నం పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాపాలన చూస్తే కేసీఆర్కు ఎందుకు దుఃఖం వస్తుందని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు నీకు దుఃఖం వచ్చిందా.? కేసీఆర్ మనవళ్లతో పాటు మాదిగ పిల్లలు చదువుకున్నందుకు దుఃఖం వస్తుందా.? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్
Posted: July 18, 2025, 2:15 pm
విజయవాడ కేంద్రంగా పాల వ్యాపారం చేస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ విజయ మిల్క్ బ్రాండ్ తో పలు క్వాలిటీలను వినియోగదారులకు అందిస్తోంది. గత కొన్ని రోజులుగా విజయ మిల్క్ ప్యాకెట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు పోస్టర్ ను ముద్రించి పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనికి
Posted: July 18, 2025, 1:34 pm
దేశంలోని ఔత్సాహికులకు మోదీ సర్కారు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దేశంలో డిజిటల్ ఇండియా ప్రారంభించి 10సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకమైన పోటీని నిర్వహిస్తోంది. ఏ డికేడ్ ఆఫ్ డిజిటల్ ఇండియా రీల్ కాంటెస్ట్ ను ప్రారంభించిన మోడీ సర్కార్ ఈ పోటీ ద్వారా డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చిందో
Posted: July 18, 2025, 12:51 pm
Most Wanted Terrorists: ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో కొందరు పాకిస్థాన్లో బహిరంగంగా సంచరిస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వం, సైన్యం వారిని రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లక్షలాది డాలర్లు నజరానాలు ఉన్న.. భారత్, విదేశాలలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన దాడులను ప్లాన్ చేసిన ప్రపంచంలోని అత్యంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు.. ఎక్కడో మారుమూలల్లో దాక్కోవడం
Posted: July 18, 2025, 12:36 pm
ఏపీలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీల్లో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా ఒక్కరికే తల్లి ఖాతాలో 15 వేల చొప్పున జమ చేసేవారు. దీంతో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు
Posted: July 18, 2025, 12:07 pm
ప్రతి భారతీయుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అన్నింటికి ఆధార్ ప్రామాణికంగా మారిపోయింది. అయితే తాజాగా దాదాపు 1.17 కోట్ల ఆధార్ కార్డులను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రద్దు చేసింది. మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో
Posted: July 18, 2025, 12:05 pm
Bombay High Court: భార్య తన భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అనుమానించడం కూడా క్రూరత్వంతో సమానమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల వల్ల భర్తకు మానసిక వేదన కలుగుతుందని పేర్కొంది. ఈ వివాహం తిరిగి కలిసే అవకాశం లేదని భావించిన న్యాయస్థానం.. భర్తకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. కుటుంబ న్యాయస్థానం మంజూరు
Posted: July 18, 2025, 12:02 pm
కాలం మారుతోంది.. మనుషులు దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ముసుగులో జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కుమారుడుకి దెయ్యం పట్టిందనే అనుమానంతో బలి ఇవ్వడానికి ఓ జంట సిద్ధపడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తరహా ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగిందంటే అనుకోవచ్చు కానీ ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో
Posted: July 18, 2025, 11:56 am
ఆసియా దేశం థాయిలాండ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నిత్యం బుద్దుడి ధ్యానంలో మునిగితేలే బౌద్ధ భిక్షువులు, సన్యాసులు ఓ మహిళ వలలో పడ్డారు. ఆమెతో కలిసి సన్నిహిత సంబంధాలు నెరిపారు. వీరితో తీసుకున్న ఆ ఫొటోల్ని చూపి బెదిరించి వారి నుంచే 102 కోట్లు వసూలు చేసిందా కిలాడీ. చివరికి పోలీసులకు ఫిర్యాదు
Posted: July 18, 2025, 11:34 am
ఏపీలో సైబర్ నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలు వీటిని నియంత్రించలేకపోతున్నాయి. ప్రభుత్వాలకు ఎంత చిత్త శుద్ధి ఉన్నా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతున్నారు. జనం డబ్బులు కొల్లగొడుతున్నారు. దీంతో సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు
Posted: July 18, 2025, 11:26 am
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత నెలకొంది. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- ఇరాన్, ఇజ్రాయెల్- గాజా, యెమెన్- సిరియా, చైనా- తైవాన్, పాకిస్థాన్- బలూచిస్థాన్.. ఇలా సరిహద్దు దేశాలు నువ్వా నేనా అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయి. ఇక భారత్ కు పాకిస్థాన్, చైనాలతో ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ తన ఆయుధ సంపత్తిని
Posted: July 18, 2025, 11:22 am
హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ నీటిలో మునిగాయి. వర్షపు నీటితో ట్రాఫిక్ సమస్యలు మొదలయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనాలు ముందుకు కదలటం లేదు. ఈ వర్షం ఈ రోజు రాత్రి మొత్తం కొనసాగే అవకాశం ఉంది. దీంతో, అత్యవసరం అయితేనే
Posted: July 18, 2025, 11:16 am
World Poorest Country: ఆఫ్రికా ఖండం తూర్పు భాగంలో ఉన్న దక్షిణ సూడాన్ 2011లో సూడాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రస్తుతం ఈ దేశ జనాభా సుమారు 1.3 కోట్లు కాగా.. రాజధాని జుబా. అంతర్గత యుద్ధాలు, ఆర్థిక అస్థిరత ఈ దేశాన్ని అగాధంలోకి నెట్టేశాయి. దీంతో అక్కడ నివసించే ప్రజలకు జీవించడం కూడా
Posted: July 18, 2025, 10:35 am
మరోసారి విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. దీంతో స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సారి ఏకంగా నాలుగు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. అది కూడా ఈ శనివారం నుంచే కావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ శనివారం నుంచి వరుసగా మూడు రోజులు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలో
Posted: July 18, 2025, 10:19 am
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు(జూలై 18, 2025) ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు
Posted: July 18, 2025, 10:02 am
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో మాటు వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాధారాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పీఓకేలోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో కనిపించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తోన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇండియా టుడే సేకరించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ
Posted: July 18, 2025, 9:55 am
Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింట అడుగుపెట్టిన ఓ ఇల్లాలు వరకట్న వేధింపులకు బలైంది. అత్తింటి వారి ధనదాహానికి తన ప్రాణాలను కట్నంగా సమర్పించుకుంది. తన శరీరంపై సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్లో వరకట్న వేధింపుల కారణంగా 28 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుంది. ఆమె తన శరీరంపై సూసైడ్ నోట్
Posted: July 18, 2025, 9:45 am
గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు పని కల్పించి.. ఆర్థికంగా భరోసాను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 2006 నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) దిగ్విజయంగా కొనసాగుతూ వస్తోంది. ఈ పథకం కింద పేదలకు 100 రోజల పని దొరుకుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ,
Posted: July 18, 2025, 9:42 am
మాజీ మంత్రి రోజా పైన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే రోజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇక వైసిపి నేతలు కూడా రోజాపై భాను ప్రకాష్ అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో వైసిపి మహిళా నేతల పైన ఈ తరహా వేధింపులు
Posted: July 18, 2025, 9:37 am