తెలుగు వార్తలు
Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu
Read telugu news online. Get the latest news updates on national news, Telugu state news, district news and sports news.
తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఉదయం డీజిల్ లోడుతో వెళ్తోన్న గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై పోర్టు నుంచి డీజిల్తో వెళ్తున్న గూడ్స్ రైలు తిరువళ్లూరు సమీపంలో ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఆ తర్వాత రైలులోని ఇంధన ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. రైలులో భారీగా ఇంధనం ఉండటంతో మంటలు శరవేగంగా
Posted: July 13, 2025, 7:29 am
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,217 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,155 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Posted: July 13, 2025, 6:36 am
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం 13 నెలల పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తు న్నారు. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయంలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కొద్ది రోజుల
Posted: July 13, 2025, 6:06 am
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పగడాల హారం మరో ఆభరణంలా నిలువబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలోని తీరం అద్భుతమైన సముద్ర జీవవైవిధ్యానికి నెలువుగా మారిందని, ఆ ప్రాంతాలలో అరుదైన పగడపు దిబ్బలు వృద్ధి చెందుతున్నాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది .ఇక ఈ అధ్యయన వివరాలను అంతర్జాతీయ జర్నల్ ఎన్విరాన్మెంట్ సైన్స్ ఆర్కైవ్స్ లో
Posted: July 13, 2025, 5:12 am
ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొత్తం 14 దేశాల గుండా వెళుతుందీ రోడ్. ఈ రహదారిపై 30,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి మలుపులు ఉండవు. యూటర్నులూ కనిపించివు. అదే దీని ప్రత్యేకత. ఏ దేశమైనా అభివృద్ధి చెందడానికి రహదారులు ఎంతో అవసరం. ఎక్స్ప్రెస్వేలు, హైవేలు దేశానికి పురోగతిని, అభివృద్ధిని కలిగిస్తాయి. భారతదేశంతో
Posted: July 13, 2025, 4:56 am
ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాల పైన మంత్రాంగం సాగుతోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఇక భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది.
Posted: July 13, 2025, 4:38 am
రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్మాణ పనులను ప్రారంభించిన సీఆర్డీఏ రెండో విడత భూ సమీకరణ పైన కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం రాజధాని విస్తరణ.. భారీ ప్రణాళికలతో రెండో విడత భూ సమీకరణ చేయాలని భావించింది. కాగా, సమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో వస్తున్న స్పందనతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Posted: July 13, 2025, 4:27 am
రాజ్యసభకు కొత్తగా నలుగురు ప్రముఖులు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి కోటా కింద ఈ నలుగురి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్ నుంచి ఓ నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ రంగాలకు సేవలను అందించిన నలుగురిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాజ్యసభకు నామినేట్ చేశారు. కొత్తగా నామినేట్ అయిన వారి జాబితాలో
Posted: July 13, 2025, 4:26 am
జడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై చోటుచేసుకున్న దాడి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళల మీద టీడీపీ, జనసేన నేతల దాడి- ముఖ్యమంత్రి చంద్రబాబు శాడిజానికి పరాకాష్టగా అభివర్ణించారు. తమ పార్టీ నాయకుల మీద వరుసగా దాడులు
Posted: July 13, 2025, 3:15 am
శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అయిదుమందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు, గోపి, శివకుమార్, షేక్ అరెస్ట్
Posted: July 13, 2025, 2:43 am
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 70,217 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,155 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.84 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
Posted: July 13, 2025, 2:02 am
ముంబై వేదికగా గత ఏడాది జూలైలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రపంచ దేశాలు.. భారత్ వైపు చూసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఓ సాంస్కృతిక ఘట్టం కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ వేడుకకు హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ
Posted: July 13, 2025, 1:26 am
మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అన్న నానుడిని నిజం చేస్తున్నాయి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు. డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడని అనడానికి ఈ ఘటనలు ఉదాహరణగా చెప్పచ్చు. డబ్బు కోసం సొంత మనుషులను సైతం హతమార్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. సిద్దిపేట జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బులు
Posted: July 12, 2025, 6:11 pm
అమెరికా వెళ్లాలనే కల మనదేశంలో చాలా మంది యువతకు ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతకు అమెరికా యావ ఎక్కువ. ఎలాగైనా అగ్రరాజ్యంలో అడుగుపెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుని ఇంటికి పంపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి మరో షాక్ ఇచ్చింది అమెరికా. ఈ మేరకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ
Posted: July 12, 2025, 4:56 pm
వేదపండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 590 మంది వేదపండితులు ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నారని ఆయన తెలిపారు. వారందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3000 ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం
Posted: July 12, 2025, 4:10 pm
తెలంగాణ రాష్ట్ర పండగ బోనాలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని మద్యం ప్రియులకు బిగ్ షాక్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ ఇటీవల కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 తేదీ ఆదివారం ఉదయం
Posted: July 12, 2025, 4:06 pm
2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే బీసీ పార్టీ రాబోతుందని చెప్పారు. అగ్రవర్ణ పార్టీలు బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని అన్నారు.
Posted: July 12, 2025, 3:32 pm
ఇతడి వాలకం చూస్తుంటే ఈయన భార్యా బాధితుడు అని స్పష్టంగా అర్థం అవుతోంది. భార్యను వదిలించుకున్న ఆ వ్యక్తి ఆనందం తట్టుకోలేక 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. తనకు ఇప్పుడే స్వాతంత్ర్యం లభించింది అంటూ తన సంతోషాన్ని చుట్టుపక్కల వారితో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Posted: July 12, 2025, 3:12 pm
కల్లు.. తెలంగాణ సంప్రదాయాల్లో ఒకటి. రాష్ట్ర సంస్కృతిలో భాగం కల్లు. తరాలు మారినా తరగని క్రేజ్ ఒక్క కల్లుకే ఉంది. ఇప్పటికీ గ్రామాల్లో పొద్దటి కల్లు తాగందే.. ఏ పనీ చేయరు. అంతలా మన జీవన సంస్కృతిలో కల్లు ఓ భాగంగా వస్తోంది. కానీ ఇటీవల కాలంలో కల్లు అంటే కేవలం కల్లు మాత్రమే కాదు అదో
Posted: July 12, 2025, 2:27 pm
ఏపీలో డ్రగ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న ఈగల్ టీమ్ ఇవాళ విజయవాడలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా కాలేజీల్లో డ్రగ్ కల్చర్ పెరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి. నగరంలోని పలు కాలేజీల సమీపంలో ఉన్న షాపుల్లో ఈగల్ టీమ్ ఛీఫ్ ఆకే రవికృష్ణతో పాటు విజయవాడ పోలీసు కమిషనరేట్
Posted: July 12, 2025, 2:27 pm
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లుగా సాగుతున్న భీకర యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ విధ్వంస కరంగా మారుతోంది. తాజాగా మరోసారి ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. ఏకంగా 620 డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టంచింది. ఈ దాడులకు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నుంచి లీవివ్ ప్రాంతాల వరకు ధ్వంసం అయింది. రష్యా దాడులకు
Posted: July 12, 2025, 1:52 pm
గత నెలలో అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరిపిన విచారణ సంస్థ ఇవాళ వెల్లడించిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలడానికి పైలట్లు ఇంధనం స్విచ్ విషయంలో చేసిన పొరబాటే కారణమనేలా అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్రంతో పాటు పైలట్ల సంఘం కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నివేదికపై
Posted: July 12, 2025, 1:44 pm
అపర కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. అందులో భాగం గానే జియో వరల్డ్ సెంటర్లో ఈ నెల జూలై 15న గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించనుంది. 4
Posted: July 12, 2025, 12:56 pm
Covid-19: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ తిరిగి వస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. కొవిడ్ మహమ్మారి లాంటి కఠినమైన రోజులను ప్రపంచం దాటిపోయినప్పటికీ.. వైరస్ మాత్రం ఇంకా వదిలి వెళ్లలేదు. ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలలో స్ట్రాటస్ లేదా XFG అనే కొత్త కొవిడ్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఈ ఓమిక్రాన్ సబ్వేరియంట్ను
Posted: July 12, 2025, 12:48 pm
ఏపీ ప్రభుత్వం ఇవాళ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నిధులు బకాయిలు పెట్టడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు ఊరటనిచ్చేలా శుభవార్త అందించింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి బకాయిల్ని ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల బకాయిల కోసం విద్యార్ధుల్ని ఇబ్బందులు పెడుతున్న విద్యాసంస్థలకు వార్నింగ్
Posted: July 12, 2025, 12:46 pm
ఎక్కడో రష్యా నుంచి వచ్చిన ఓ మహిళ.. కర్ణాటకలోని గోకర్ణలో దట్టమైన అభయారణ్యంలో ఓ కొండపై ఉన్న గుహలో జీవనం సాగిస్తోంది. ఎలాంటి భయం బెరుకూ లేకుండా ఇద్దరి పిల్లలతో ఆ గుహలోనే జీవిస్తోంది మహిళ. అయితే తాజాగా ఆ కుటుంబాన్ని పోలీసులు రక్షించారు. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమంలోకి తరలించారు. ఈ ఘటన రాష్ట్రంలో
Posted: July 12, 2025, 12:45 pm
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా ఇప్పుడు అత్యాచారాల రాజధానిగా మారిపోతోంది. గతంలో మెడికల్ కాలేజీలో, ఆ తర్వాత లా కాలేజీలో చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటనలతో నగరానికి చెడ్డ పేరు రాగా.. ఇప్పుడు ఓ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ లో ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఈసారి బాయ్స్ హాస్టల్లోకి ఓ మహిళను
Posted: July 12, 2025, 12:33 pm
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతీ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అనౌన్స్ చేసింది. కాగా లేటెస్ట్ గా ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నగరాలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు,
Posted: July 12, 2025, 12:16 pm
Tirumala: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల విడుదల, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాల నిర్వహణ పైన ఏపీ దేవాదాయ శాఖ -టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీటీడీ ఛైర్మన్.. అధికారులతో తిరుమలలో సమావేశం నిర్వ హించారు. గతంలో సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన
Posted: July 12, 2025, 11:35 am
ఏపీలో వైఎస్ జగన్ పేరు చెబితేనే మండిపడే టీడీపీ నేతల జాబితాలో దేవినేని ఉమ ముందు వరుసలో ఉంటారు. ఆయన మరోసారి ఇవాళ వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలు పేర్ని నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సైతం టార్గెట్ చేస్తూ సంచలన విమర్శలు చేశారు. పేర్ని, ప్రసన్న మాటలు జగన్
Posted: July 12, 2025, 11:35 am